జాతీయ వార్తలు

నేడు కేరళకు ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు ప్రధాని మోదీ ఈ సాయంత్రం వెళ్లనున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన వెంటనే కేరళకు వెళుతున్నట్లు మోదీ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. రేపు ఆయన కేరళలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.