అంతర్జాతీయం

లిబియాలో ఇద్దరు కేరళవాసుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొట్టాయం: లిబియాలో జరిగిన ఫిరంగి దాడిలో కేరళకు చెందిన నర్సు, ఆమె కుమారుడు మరణించారు. ఈ మేరకు ఇక్కడికి సమాచారం అందింది. ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న సును అనే నర్సు తన 18 నెలల మగశిశువుతో నిద్రిస్తున్న సమయంలో ఫిరంగి దాడి జరిగింది. ఆ సమయంలో ఆమె భర్త విపిన్ ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.