జాతీయ వార్తలు

కేరళలో 7.2 లక్షల మంది పునరావాస శిబిరాల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి:కుండపోత వర్షాలు, వరద బీభత్సంతో అల్లాడిపోయిన కేరళ ప్రజలను కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష సూచన లేదని అధికారులు వెల్లడించడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 400 మంది చనిపోయారు. ఏడు లక్షల మందికి పైగా పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.