జాతీయ వార్తలు
కేరళలో భారీవర్షాలకు ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 July 2019
తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మృతిచెందగా వాతావరణ శాఖ సోమవారంనాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొట్టాయం, ఎర్నాకులం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీటిలో చిక్కుకున్న 750 కుటుంబాలను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పంబా, మలకర, భూతతాకట్టు జలాశయాల గేట్లు ఎత్తారు.