జాతీయ వార్తలు

కింగ్‌ఫిషర్‌ మాజీ సీఎఫ్‌వోను ప్రశ్నించిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కింగ్‌ఫిషర్‌ సంస్థ మాజీ సీఎఫ్‌వో ఎ.రఘనాథన్‌ని ముంబయిలోని ఈడీ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఐదుగురు ఐడీబీఐ అధికారులకు మనీలాండరింగ్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈడీ సమన్లు జారీ చేసింది. రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలు ఈడీ రాబడుతోంది.