తెలంగాణ

కిడ్నీ రాకెట్‌ కేసు విచారణ త్వరలో పూర్తి చేస్తాం: ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు దిలీప్‌ చౌహాన్‌(అహ్మదాబాద్‌) హైదరాబాద్‌కు చెందిన జీను నూకరాజు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ మీడియాతో మాట్లాడారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. త్వరలోనే విచారణను పూర్తి చేస్తామని విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ చెప్పారు.