జాతీయ వార్తలు

హోలీ ఘర్షణల్లో యుపిలో 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం సేవించి వాహనాలను నడపడంతో రోడ్డు ప్రమాదాల్లో 14 మంది, రంగులు పూసుకునే విషయంలో కొట్లాటలు జరిగి పదిమంది మరణించారని అధికారులు ప్రకటించారు. హోలీని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు ముందుగా హెచ్చరించినప్పటికీ ఈ ఏడాది విషాదకర సంఘటనలు తప్పలేదు.