ఖమ్మం

ఫీజుల దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 17: ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని పిడిఎస్‌యు నాయకులు డిఈఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పృథ్వీ, రాకేష్‌లు మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు ఏసి, ఇతర సౌకర్యాలతో ఫీజలను రెట్టింపు చేసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నప్పటికీ పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సురేష్, రాజు, అశోక్, ఆజాద్, శ్రీకాంత్, రాజు, ఉమ, సంధ్య పాల్గొన్నారు.