ఖమ్మం
లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 August 2016
కల్లూరు, ఆగస్టు 23: కల్లూరు లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శాంతినగర్ కాలనీలోని రెండు పాఠశాలలో 80 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేసారు. లయన్స్క్లబ్ జిల్లా గవర్నర్ రామానుజా చార్యులు చేతుల మీదుగా ఈ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. లయన్స్క్లబ్ సేవల పట్ల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా చైర్ పర్సన్ జి అప్పలనాయుడు, అధ్యక్షులు నరసింహారావు, చుండూరి శ్రీనివాసరావు, కందుల రఘు, అనుమోలు వెంకటేశ్వరరావు, భస్కరరావు, దారా కృష్ణారావు పాల్గొన్నారు.