ఖమ్మం

ప్రభుత్వ బడి- అమ్మఒడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 26: ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ దివ్య అన్నారు. తెలంగాణ ప్రజావిద్యా సంస్కరణ ఉద్యమ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులను రక్షించుకోవాలని ముద్రించిన ప్రభుత్వ బడి అమ్మఒడి కరపత్రాన్ని శుక్రవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేద విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లక్ష్మినర్సయ్య, షేక్ బషీరుధ్దీన్, భారతి, నాగేశ్వరరావు, నాగరాజు, సారంగపాణి, అశోక్, రమేష్ పాల్గొన్నారు.