కర్నూల్

మంత్రాలయం శ్రీమఠంలో ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఎప్రిల్ 8:పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శుక్రవారం ఉగాది సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధి పతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి తైలాభిషేకం తోపాటు తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మూలరాముల దేవతామూర్తుల పేటికకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం పీఠాధిపతులు భక్తులకు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.