తెలంగాణ
ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎంసెట్-2 లీకేజీకి కారణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 July 2016
హైదరాబాద్ : ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎంసెట్-2 పేపర్ లీకేజీకి కారణమని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఎంసెట్ కన్వీనర్ను వెంటనే సస్పెండ్ చేయడమేగాక మంత్రులు కుడా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం జేఏసీ నేతలతో సమావేశం సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ, నీట్పై ముందే నిర్ణయానికి వచ్చి ఉంటే రెండు పరీక్షలు రాయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. శనివారం అడ్వకేట్ జేఏసీ మల్లన్నసాగర్ పర్యటన జరపనుందన్నారు.