ఆంధ్రప్రదేశ్
గవర్నర్ను కలిసిన ఎ.పి. స్పీకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను సోమవారం ఉదయం రాజ్భవన్లో ఎ.పి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిశారు. నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా గవర్నర్ను ఆయన ఆహ్వానించారు.