రాష్ట్రీయం

కేవీపి లేఖపై కోడెల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తనకు లేఖ రాయటంపై ఏపీ అసెంబ్లీ సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 31న రైతులతో కలిసి కోడెల పోలవరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాకముందు పోలవరం పనులు కేవలం 2శాతం మాత్రమే జరిగాయని వాఖ్యానించారు. దీనిపై కేవీపీ కోడెలకు లేఖ రాశారు. ఈ లేఖపై కోడెల మండిపడ్డారు. సభాపతికి లేఖ రాయటం మంచి సంప్రదాయం కాదని అన్నారు. ఆ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.