జాతీయ వార్తలు

కొల్లం ఘటనలో మృతుల సంఖ్య 112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. సుమారు 500 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. బాణసంచా పోటీలను నిషేధించినప్పటికీ ఎవరూ ఖాతరు చేయకపోవడం వల్లే ఈ దారుణ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ ప్రాంతంలో విషాదం అలముకుంది.