ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్రకు రూ.15వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 May 2016
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు. నిధుల కేటాయింపుతో పాటు పలు రంగాల్లో రాయితీలిచ్చి ఎపిని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రగతి కోసం 15వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించాలని కొణతాల విజ్ఞప్తి చేశారు.