జాతీయ వార్తలు

కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిపూర్: తమాంగ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏడుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.