తెలంగాణ

రైతులకు అందని గిట్టుబాటు ధరలు:కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదని తెజస అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం విక్రయించటంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిజామాబాద్ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణి వల్లే టీఆర్‌ఎస్‌కు చేదు ఫలితాలు వచ్చాయని అన్నారు. రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. అటవీ హక్కుల కోసం త్వరలో ఏటూరునాగారంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.