తెలంగాణ
62 ప్రాణాలను బలిగొన్న ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 September 2018
జగిత్యాల : దాదాపు 62 ప్రాణాలను బలిగొన్న బస్సును అధికారులు కొండగట్టు ఘాట్రోడ్డు లోయ నుంచి శుక్రవారం బయటకు తీశారు. బస్సు ఫిట్నెస్పై ఆర్టీవో అధికారులు విచారణ చేపట్టారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని, బస్సుకు అక్టోబర్ 4 వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందని ఆర్టీవో కిషన్రావు తెలిపారు.