ఆంధ్రప్రదేశ్‌

కోస్తా అంతటా అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పెథాయ్ తుపాను కాకినాడకు చేరువకావటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏ క్షణానైనా తీరందాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు 19 కి.మీ వేగంతో కదులుతున్న పెథాయ్ తుని-యానం మధ్య తీరందాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంథ్ర జిల్లాల్లో 80-90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.