జాతీయ వార్తలు

కోయంబత్తూరులో 1.34 కోట్ల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షకులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. కోయంబత్తూరులో గురువారం ఉదయం 1.34 కోట్ల నగదును పట్టుకున్నారు. కర్నాటక నుంచి కారులో ఈ నగదును తెస్తున్నట్లు కనుగొని, ఇద్దరిని అరెస్టు చేశారు.