జాతీయ వార్తలు

క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లికి, వెయిట్ లిఫ్టర్ మీరాభాయి ఛానుకి ఖేల్త్న్ర పురస్కారాలు అందాయి. అథ్లేట్స్ నీరజ్ చోప్రా, హిమదాస్, మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అర్జును అవార్డులు వరించాయి. మొత్తం 20 మందికి అర్జున్, నలుగురికి ధ్యాన్‌చంద్, 8మందికి ద్రోణాచార్యా అవార్డులు వరించాయి.