కృష్ణ

కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, ఏప్రిల్ 29: పట్టణంలోని కోర్టుల ప్రాంగణంలో శనివారం స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ఉద్యోగులు ప్రాంగణం మొత్తాన్ని శుభ్రం చేశారు. న్యాయమూర్తి శ్రీనివాస్ స్వయంగా చీపిరి పట్టి ఊడవగా సిబ్బంది పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వై ధనుంజయుడు, అల్లూరి శ్రీనివాస్, జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.