కృష్ణ

నవ్యాంధ్రలో ఉపాధి వెలుగులు పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రూపొందించిన నవ్యాంధ్రలో ఉపాధి వెలుగులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆవిష్కరించారు. ఉపాధి పథకం అమలులో విజయగాథలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.