కృష్ణ
దాహార్తితో వచ్చిన కణుజు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 April 2016
ఎ కొండూరు, ఏప్రిల్ 28: మండలంలోని గోపాలపురం గ్రామ సమీపంలోని మామిడి తోటలోకి గురువారం దాహం తీర్చుకోడానికి అటవీ ప్రాంతం నుండి మూడు కణుజులు వచ్చాయి. వీటిని గమనించిన రైతులు, తోట కాపరులు వెంబడించగా రెండు కణుజులు పారిపోయాయి. మూడో కణుజు తోటకు వేసిన సెంట్రింగ్ తీగలకు చిక్కుకుపోయి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్టర్ రంజిత్ కుమార్, స్థానిక అధికారులు కుమారి, విఠల్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన కణుజును మైలవరం రేంజర్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.