కృష్ణ

బైక్ చోరీ కేసులో జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 7: బైక్ చోరీ కేసులో నిందితునిపై నేరం రుజువుకావడంతో ఏడాది జైలుశిక్ష విధిస్తూ మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చిట్టినగర్‌కు చెందిన ఎండి ఇబ్రహీంముల్లర్ అనే వ్యక్తిని 2012 ఏప్రిల్ 16న జరిగిన కొరగాని సాంబయ్య అనే వ్యక్తికి చెందిన బైక్ చోరీ కేసులో నున్న రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.