కృష్ణ

కాపు సంఘం నేతలుగా యర్రంశెట్టి, తిరుమలశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 4: మైలవరం ప్రాంత కాపు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా యర్రంశెట్టి సాంబశివరావు, తిరుమలశెట్టి చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మైలవరంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దీని ప్రకారం శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ సొసైటీ పేరున రిజిష్టర్ చేయించినట్లు నేతలు పేర్కొన్నారు. కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా ధరణికోట శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా సాగా వెంకటేశ్వరరావు, కోశాధికారిగా గంటా ఏసుబాబు, సభ్యులుగా రామకృష్ణారావు, మల్లిఖార్జునరావు, అన్నవరపు దుర్గారావు, ముత్యాల రత్తయ్య, కరెడ్ల రామకృష్ణ, పశుపులేటి దుర్గారావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.