ఆంధ్రప్రదేశ్
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 August 2019
విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించారు. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి పర్యటించి బాధితులను పరామర్శించారు. చల్లపల్లి, మోపిదేవి ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. పునరావాస కేంద్రాలు తనిఖీ చేసి బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిడి తెలుసుకున్నారు.