కరీంనగర్

రాజన్న ఆలయంలో భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఏప్రిల్ 1: రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తజనంతో కిక్కిరిసింది. సోమవారం స్వామివారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. 20వేల మంది భక్తలు స్వామివారి సేవలతో తరించారు. ఉదయం ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి ధర్మదర్శనం, కోడెల క్యూలైన్లలో బారులు తీరారు. కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు అంతరాలయంలోని స్వామివార్లను,అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి వద్ద దంపతులు కుంకుమపూజలను చేయించుకున్నారు.