కరీంనగర్
నేడు డయల్యువర్ కార్యక్రమం రద్దు, ప్రజావాణి యదాతథం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 May 2016
ముకరంపుర (కరీంనగర్), మే 15: ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నేడు రద్దు పరిచినట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందని జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కోరారు.