కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఎరువుల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, జూలై 22: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామం అంతర్ రాష్ట్ర బ్రిడ్జీ వద్ద అక్రమంగా తరలిస్తున్న వంద ఎరువుల బస్తాలను మండల వ్యవసాయాధికారి శుక్రవారం పట్టుకున్నారు. మహారాష్టల్రోని కొందరు రైతుల పేర్ల మీద మహదేవపూర్‌లోని జిల్లా కో- ఆపరేటీవ్ సొసైటీకి చెందిన 50 ఎరువుల బస్తాలు, కాళేశ్వర ముక్తీశ్వర ఫర్టిలైజర్‌కు చెందిన 50 ఎరువుల బస్తాలు ఒక ట్రాక్టర్, రెండు టాటా ఎసి వాహానాల్లో మహారాష్టక్రు తరలిస్తుండగా ఎ ఓ పట్టుకొని వాటిని సీజ్ చేశారు. పట్టుకున్న ఎరువుల బస్తాలు ఎ ఓ కార్యాలయానికి తరలిస్తూ వీరి లైసెన్స్ రద్దు చేయడానికి పై అధికారులకు సిఫారస్సు చేస్తున్నట్లు తెలిపారు.