కరీంనగర్

ప్రశాంతంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 31: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా బర్తీ చేయనున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 37,400 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, వీరి కోసం 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబందనను ఖచ్చితంగా అమలు చేయగా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలకు వెళ్ళేందుకు ప్రత్యేక ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.