జాతీయ వార్తలు

రైతుల ఆదాయం పెంచేందుకు కృషి: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశవ్యాప్తంగా రైతులకు ఆదాయం పెరిగేలా తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన శనివారం నగరంలో జరిగిన కృషి ఉన్నతి మేళాలో ప్రసంగిస్తూ, రైతులకు మేలు జరిగేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పంటలకు సమృద్ధిగా నీరు అందితేనే రైతులు సంతోషంగా ఉంటారని, వేసవిలోనూ సాగునీరు తగినంతగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్షకుల కళ్లలో కాంతి నింపేందుకు తమ ప్రభుత్వం ఎన్ని నిధులైనా కేటాయిస్తుందని మోదీ చెప్పారు.