తెలంగాణ

అధికారులకు ప్రజలు సహకరించాలి : మంత్రి కేటీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అధికారులకు సహకరించాలని, నగరంలో చాలాకాలం తర్వాత 16సెం.మీ వర్షపాతం నమోదైందని, అందువల్లే అన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో వర్షాలతో ముంపునకు గురైన పలు ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. నిజాంపేటలోని భండారీ లేఅవుట్‌ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రజలు 48-72 గంటల పాటు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు.