రాష్ట్రీయం
45లక్షల చెత్త బుట్టలు పంపిణీ: మంత్రి కేటీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 February 2018
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కంటే ముందే హైదరాబాద్లో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమం కోసం హైదరాబాద్ను 400 యూనిట్లుగా చేశామన్నారు. తడి-పొడి చెత్తను వేరుచేసేందుకు 45లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు.