రాష్ట్రీయం

తెరాసా ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈనెల 27న జరుగబోయే తెరాసా ప్లీనరీ ఏర్పాట్లను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డిలతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలకు ముందు జరిగే ఈ ప్లీనరీ అత్యంత కీలకమైనదని, దాదాపు 13వేల మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. గతంలో కంటే నాణ్యమైన, రుచికరమైన భోజనాలు ప్రతినిధులకు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం భోజనశాలలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు.