తెలంగాణ

పాలేరులో తెరాస గెలుపు లాంఛనమే: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తెరాస పార్టీ గెలుపు కేవలం లాంఛనమేనని, ఏ ఎన్నికల్లోనైనా తమకు తిరుగులేదని మంత్రి కెటిఆర్ అన్నారు. పార్టీ నిర్వహించిన సర్వేలో ప్రజాభిప్రాయం మేరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలేరులో తమ అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. పాలేరు ఓటర్లు అభివృద్ధికే పట్టం కడతారని, విపక్ష నేతలను తరిమికొడతారన్నారు.