జాతీయ వార్తలు

ఎమ్మెల్యేలంతా తమతోనే: కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగుళూరు: కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి సంఖ్యాబలం ఉందని జేడీఎస్‌ అధినేత కుమారస్వామి అన్నారు. తమ ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్న అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని తెలిపారు. తమలో ఎలాంటి సమస్యలు లేవని.. అందరం ఐక్యంగా ఉన్నామని పేర్కొన్నారు. బలనిరూపణలో యడ్యూరప్పకు ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు.