కర్నూల్

9 మంది ఎస్‌ఐల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 3:జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న 9మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ డిఐజి రమణకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల వన్‌టౌన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న సాయినాథ్‌ను బండిఆత్మకూరు, కర్నూలు డీఎస్‌బి ఎస్‌ఐను మహానందికి, మహానంది ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని కర్నూలు వన్‌టౌన్‌కు, విఆర్‌లో ఉన్న తిమ్మారెడ్డిని ఆత్మకూరుకు, శ్రీశైలం టూ టౌన్ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని వెలుగోడుకు, కర్నూలు మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఓబులేసును శ్రీశైలం టూటౌన్‌కు, వెలుగోడు ఎస్‌ఐ మల్లికార్జునను కర్నూలు త్రీటౌన్‌కు, బండిఆత్మకూరు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డిని కర్నూలు త్రీటౌన్‌కు, ఆత్మకూరు ఎస్‌ఐ చిన్నపీరయ్యను కర్నూలు మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న ఎస్‌ఐలు వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్లలో రిపోర్టు చేయాల్సిందిగా డిఐజి ఆదేశించారు.