కర్నూల్

రైతులందరికీ న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, మే 20: రోడ్డుకు భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని జెసి హరికిరణ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆకుమళ్ల క్రాస్ రోడ్డు నుంచి ఆల్వకొండ వరకు వేసిన రోడ్డుకు భూములు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆయన అన్నారు. నివేదిక అనంతరం ఆల్వకొండ గ్రామానికి చెందిన 25మంది రైతులకు చెందిన 16 ఎకరాల 16సెంట్లు భూమిని రోడ్డుకు ఇచ్చారని, వీరికి అతి త్వరలో పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఇంద్రాణి, సిబ్బంది పాల్గొన్నారు.