కర్నూల్

నేడు సంచారపరిపాలనా వ్యవస్థకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూన్ 24: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆదేశాల మేరకు నేటి నుండి సంచార పరిపాలనా వ్యవస్థ (మొబైల్ అడ్మిష్టేసన్)కు శ్రీ కారం చుడుతున్నట్లు మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మఠం అడ్మిస్టేషన్ నిర్వహణలో ఉన్న కార్యాలయాల్లో కొత్తమార్పులు తీసుకురావడానికి ఒకొక్కరోజు ఒక కార్యాలయాన్ని పరిశీలించి సమస్యలను తెలుసుకుంటామని అన్నారు. మఠం బయట ఉన్న సెక్షన్లలో ఉదయం నుండి సాయంత్రం వరకు పరిశీలించి వాటి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. అలాగే మఠం ప్రాకారంలో ఉన్న పరిమళ ప్రసాదాలు, డైనింగ్ హాలులోని సమస్యలను తెలుసుకుని జోనల్ మేనేజర్ శ్రీ పతాచార్ పరిష్కరిస్తారని తెలిపారు. ముందుగా శనివారం సంస్కృత పాఠశాలలోని సమస్యలపై అడ్మిస్ట్రేట్ పనులను మొదలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.