కర్నూల్
కర్నూలులో సిఐడి ప్రాంతీయ కార్యాలయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 July 2016
కర్నూలు, జూలై 14:నగరంలోని ఏపిఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో 50 సెంట్ల స్థలంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో కర్నూలు సిఐడి ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి గురువారం రాష్ట్ర డిజిపి జెవి రాముడు భూమి పూజ చేశారు. అలాగే ఏపిఎస్పీ బెటాలియన్ మైదానంలో ఆధునీకరించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సిఐడి అడిషనల్ డిజి ద్వారక తిరుమలరావు, ఐజిలు సత్యనారాయణ, సునీల్కుమార్, రాయలసీమ ఐజి శ్రీ్ధర్రావు, ఎస్పీలు అమ్మిరెడ్డి, కోటేశ్వరరావు, కర్నూలు ఎస్పీ రవికృష్ణ, ఏపిఎస్పీ కమాండెంట్ విజయకుమార్, సిఐడి కర్నూలు ప్రాంతీ య ఏఎస్పీ శ్రీ్ధర్, డీఎస్పీలు రాఘవరెడ్డి, రంగనాయకులు పాల్గొన్నారు.