కర్నూల్

తగ్గని ఉష్ణోగ్రతలు * 43 డిగ్రీలు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 21:జిల్లా వ్యాప్తంగా గురువారం సగటున 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా కర్నూలు నగరం, నంద్యాల పట్టణాల్లో 43డిగ్రీలు, ఆదోనిలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల తరువాత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల చివర, మే మొదటి వారంలో 45, 46 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు.