జాతీయ వార్తలు

జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత కురూప్ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం:జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, మలయాళ సినీ రచయిత, సామాజికవేత్త ఒఎన్‌వి కురూప్ కన్నుమూశారు. రెండురోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూండగా శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 200 సినిమాల్లో 900 పాటలు రాసిన ఆయన మంచి కవి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆయన పనిచేశారు. ఆయన సేవలకు గాను 2007లో ఆయనకు ప్రభుత్వం జ్ఞాన్‌పీఠ్ అవార్డుతో సత్కరించింది.