జాతీయ వార్తలు

2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మళ్లీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర: 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీనే మళ్లీ విజయం సాధిస్తుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అయోధ్య పర్యటనలో రాముడిని సందర్శించుకోకుండా హనుమంతుడిని సందర్శించడంలో తనకు ఏమి తప్పుగా అనిపించలేదని, హనుమంతుడిని దర్శించుకొవడంతో రాముడి ఆశిస్సులు కూడా రాహుల్‌ధీ పొందినట్లేనని లాలూ పేర్కొన్నారు.