జాతీయ వార్తలు

దాణా కేసులో లాలూ దోషే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: దాణా కుంభకోణం కేసును బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను వీడటం లేదు. ఈ కుంభకోణానికి సంబంధించి నాలుగవ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ దోషేనని సీబీఐ న్యాయస్థానం సోమవారంనాడు తీర్పు ఇచ్చింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్నాథ మిశ్రా నిర్దోషని కోర్టు తీర్పు చెప్పింది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన లాలూ నేడు రాంచీలోని కోర్టుకు సరాసరి హాజరయ్యారు.