జాతీయ వార్తలు

నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌కే ధోవన్‌ పదవికాలం పూర్తవడంతో నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. భారత నావికాదళానికి ఆయన 21వ అధిపతి. 58 ఏళ్ల లంబా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళాళాలలో చదువుకుని, 30ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకు పరమ విశిష్ట సేవాపతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి లంబా సత్కారం అందుకున్నారు.