జాతీయ వార్తలు

23 నుంచి దేశవ్యాప్తంగా లెఫ్ట్‌పార్టీల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జెఎన్‌యులో తాజా పరిణామాలు, దేశద్రోహం కేసులు, మతతత్వం వంటి అంశాలపై ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. ఈరోజు ఇక్కడ సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత సురవరం సుధాకరరెడ్డి సమావేశమై ఆందోళన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మతతత్వ శక్తుల ఒత్తిడితో కేంద్రంలో బిజెపి పాలన సాగుతోందని వారు ఆరోపించారు.