జాతీయ వార్తలు

మందుపాతర పేలి 12 మంది జవాన్లకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కుంట అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనతో అటవీప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.