జాతీయ వార్తలు

లోకసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోకసభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు పట్టుపట్టగా స్పీకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాతే విపక్షాలు లేవనెత్తిన అంశాలు చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు.